అర్ధ రాత్రి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. తమిళ బ్లాగును రోజుకి వెయ్యి మందికి తగ్గక సందర్శించడమేంది.. తెలుగు బ్లాగు మాత్రం బోని కాక పోవడం ఏందని అదో వింత శోకం, ఎన్నికల సమయంలో కనిష్ఠంగా రెండు వందల మంది, గరిష్ఠంగా ఐదు వందల మంది చూసేవారు. మరి ఇప్పుడేమైంది?
ఓ మంచి టపా కొట్టి హిట్స్ కొట్టడం ఎలాగబ్బా అని తల పట్టుకుని ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి కమ్మని వేణు గానం వినిపించింది. దానిని వినగానే వెన్ను లోపల ఓ వింత పులకరింత. కొంప తీసి గూర్కా సెల్ ఫోన్లోని రింగ్ టోన్ కాదుకదా అని ఆలోచిస్తుంటే ఎవరో తలుపు కొట్టారు.
లేచి వెళ్ళాను. తలుపు తీద్దామా వద్దా అని ఓ దర్మ సందేహం. కొంప దీసి ఎవడన్నా తాగు బోతు స్నేహితుడొచ్చి మెదదు తింటే ..అని ఓ సంశయం. ఇంతలోపే "నాయనా.. నీ కోసం చాలా దూరంనుండి వచ్చాను ..తలుపు తీ తండ్రి !" అంటూ మంత్ర స్థాయిలో ఒక గొంతు. ఆ గొంతులోని శృతికి ముగ్దుడనై తలుపు తీసేసాను.
భయిట నిలబడ్డది..సాక్షాత్తు శ్రీ కృష్ణ్డుడు. ఒళ్ళు జలదరించింది.
"సార్.. సార్ ఇదేంసార్ చెప్పా పెట్టకుండా వచ్చారు. రెండ్రోజులు ముందుగా చెప్పుంటే ఏవో నాకు చేతనైన రిసెప్షన్ అరేంజ్ చేసుంటానుగా" అంటూనే లోపలికి పిలిచి నా మీద వేసుకున్న టవల్ తీసి మరో చేర్ పై దుమ్ము దులిపి కూర్చో పెట్టాను.
"సార్ .. ఈ వేళకైతే గ్లాసు పాలు తప్పా మరేమి ఉండదు సార్.. తెమ్మంటారా?"
"వద్దు లేవయ్యా.. చిన్నప్పట్లోనుండి ఎడా పెడా పాలు,పెరుగు త్రాగి గల్ల,జలుబు, ఆస్మాతో బాధ పడుతున్నా.. నీతో పని బడి వచ్చాను"
"నాతో మీకేం పని సార్ సిల్లిగా.."
"నువ్వో పత్రికా విలేకరివికదా నేను ప్రజలకో మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నీకు ప్రెస్ నోట్ ఇచ్చి పోదామని వచ్చాను"
"గురువు గారు ! మీరేమంటున్నారు. ప్రెస్ నోట్ ఇస్తే వార్తల్లో వచ్చే రోజులు పోయాయి. జూనియర్ ఎన్టి ఆర్ నిశ్చయతార్థ వార్తైతే హెడ్ లైన్స్ లో వస్తుంది గాని ..ఇంతకీ ఏమిటా మెసెజి"
"భూదేవికి వయోభారం పెరిగింది..దీంతో జన భారం మొయ్యలేక పోతూందట ..కాబట్టి మరో సారి దుష్ఠ శిక్షణ చేపడతామని నిర్ణయించాను"
" ఓ ఐ సీ.. గూగుల్ వారి సర్వర్లకు వత్తిడి ఎక్కువైతే ఇనేక్టివ్ గా ఉన్న మెయిల్స్,కంటేంట్స్ అంతా డెలిట్ చేయ బోతున్నారట ఆ విదంగా మీరు కూడ .."
"అచ్చంగా అంతేనయ్యా"
"చెయ్యడమేదో వెంటనే చేసి పారెయ్యొచ్చు గా ప్రజా స్వామ్యంలోనే ఆర్డినెన్సుల ద్వారా రాత్రికి రాత్రి చేసేస్తుంటే మీరేంది మెసెజి ఇవ్వాలి అది ఇదీ అంటున్నారు"
"అలా కాదు తంబి! కనీశం ఒక నోటీసన్నా ఇవ్వాలిగా.. "
"బలేవారు సార్ ! చావు చెప్పి వస్తుందా ఏం?"
"ఖచ్చితంగా చెప్పే వస్తుంది నాయనా.. సూక్ష్మ బుద్ది ఉన్నవారు గ్రహిస్తారు"
"ఇదేం సార్ వింతగా ఉంది"
"అవునయ్యా.. అండంలో ఉన్నది పిండంలోను ఉంది. ఈ అండ చరాచర ప్రపంచానికి ఏం జరుగనుందో మనిషికి తెలుస్తూ ఉంటుంది.అలాంటిది తనకేం జరుగుతుందో తెలియదా?"
"అదెలా తెలుస్తుంది సార్.."
"చచే వారికి తెలిసిందని మనకు తెలుస్తుంటుంది నాయనా..వై.ఎస్. అరవై ఏళ్ళ వయస్సుకు రిటైర్ అవుతానని చెప్పలే..అలాంటిదే"
"అమ్మ బాబోయి.."
"అంతే కాదు తంబీ ! చనిపోవడానికి ఆరు నెలలు ముందుగానే కను గుళ్ళు భయిట ప్రపంచమునుండి మెల్లగా యాంగిల్ మార్చుకుంటాయి. క్రమేనా తన ముక్కు కొనను తాను చూసుకో లేక పోతాడు మనిషి"
"ఐ సీ.. బలే త్రిల్ గా ఉంది సార్..అలాగైతే మెసేజి ఇవ్వాల్సిందే.. మరి ప్రెస్ నోట్ సరిపోదే. అదీను యావద్ ప్రపంచానికివ్వాలిగా మెసేజి"
"యెస్ !"
"కష్ఠమే సార్ ! నాకు 24 గంటలు టైమిస్తే ఒక్క సారిగా యావద్ ప్రపంచానికి ఎలా మెసేజివ్వగలమో ఆలోచించి చెబుతాను సార్"
"అలాగే నాయనా ! రేపు కలుద్దాం"
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label politics. Show all posts
Showing posts with label politics. Show all posts
Thursday, 28 January 2010
Monday, 12 October 2009
NTR చరిత్రను వక్రీకరించిన మహా టి.వి
Yes .పుట్ట గొడుగుల్లా టి.వి.చేనల్స్ రావడంతో మీడియా రంగంలో అర్హులకు మెగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మహా టి.వి. వంటి బోని కాని చేనల్స్ దొరికిన వారితో ఎలాగో అలా నెట్టుకొస్తున్నట్టనిపిస్తుంది. షిట్. నేను అంటూ ఒక సీరియల్. ఇందులో ప్రముఖులను అన్ని కోణాల్లోనుండి చూపిస్తారట. నా గ్రహం భాగా లేక ఈ రోజు ఇప్పుడే తగులుకుని భయిట పడి వచ్చాను.
రావణేశ్వరుడు లేని రామాయనం ఎప్పుడైనా చూసారా ? శుయోధనుడూ లేని భారతం ఎప్పుడన్నా చూసారా? నేను చంద్రబాబు గురించిన ప్రస్తావనే లేని ఎన్.తి.ఆర్ జీవితాన్ని చూసా. నేను ఎన్.టి.ఆర్ వీరాభిమానినే కావచ్చు కాని ఆయనలోని లోపాలేమిటో నాకు తెలుసు. వాటిని భహిరంగంగా అంగీకరిస్తాను కూడ. కాని పై కార్యక్రమంలో జె.పి.ఎన్.టి.ఆర్ పై చేసిన విమర్శలకు ఎంతగా చిర్రెత్తిందంటే అంతగా చిర్రెత్తింది. అతనో బ్యూరాక్రెట్ మాత్రమే . తను ఎం.ఎల్.ఏ గా గెలిచి ఉండొంచ్చునుగాక . అయినా అది కేవలం ఒక స్వచ్చంద సేవా సంస్థ మాత్రమే .
త్లుగు విశ్వ విద్యాలయానికి ఎన్.టి.ఆరె చేన్సలరుగా కొనసాగారన్నది నిజంగా నాకు వార్తే అందుకు మహా టివి కి కృతజ్ఞతలు. అయితే చంద్రబాబు వెన్ను పోటుకు ఎన్.టి.ఆర్ లోని "నేను" కౄంగి కృశించి పోయినట్టు, అదంటూ ,ఇదంటూ వ్యాఖ్యాణాలు ఎంత సత్య దూరమంటే వంటి మీద మంటలు పుట్టాయి. ఎన్.టి.ఆర్ పదవీచ్యుతుడయ్యాడంటే అందుకు కారణం మన రాజ్యాంగం పరోక్ష ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించి ఉండటమే. అతనికి పార్టి పేరు, సింబల్ లభించక పోవడానికి కారణం మన న్యాయ వ్యవస్థలోని లొసుగులు మాత్రమే. ఏ పేరుతో పిలించినా రోజా రోజాయే . ఆవిదంగా ఎన్.టి.ఆర్ ఏ పేరుతో పార్టి పెట్టినా అది నెగ్గి తీరాల్సిందే. ఏ సింబల్ మీద పోటి చేసిన గెలిచి తీరవలసిందే .
ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ పక్షాన లేనిది కేవలం ఎం.ఎల్.ఏ లు మాత్రమే. ప్రజలు ఎప్పుడూ అయన పక్షమే. నల్ల దుస్తులు దరించి చైతన్య రథం ఎక్కిన ఎన్.టి.ఆర్ ఎక్కడ ? చంద్రబాబ్య్ నక్క జిత్తులను భట్ట బయిలు చేసిన ఎన్.టి.ఆర్ సిమ్హ గర్జణ ఎక్కడ ?
రాజ కీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్.ఆర్ .చేత సైతం జేజేలు కొట్టించుకున్న అంశం ఎక్కడ ? చచ్చి ఏ లోకాన ఉన్నా నేటికి రైతులకు ఉచిత విద్యుత్, రెండు రూపాయలకే కిలో భియ్యం , మహిళలకు పావలా వడ్డి రుణాలంటూ రాష్ఠ్ర రాజకీయాన్ని, పరిపాలనా వ్యవస్థను ప్రభావితం చేస్తున్న వైనం ఎక్కడ.
షిట్ !
ఇప్పటికైనా మహా టివి నేను ప్రస్తావించిన అంశాలను కలిపి సతరు కార్య క్రమాన్ని పున; ప్రసారాం చెయ్యాలి
రావణేశ్వరుడు లేని రామాయనం ఎప్పుడైనా చూసారా ? శుయోధనుడూ లేని భారతం ఎప్పుడన్నా చూసారా? నేను చంద్రబాబు గురించిన ప్రస్తావనే లేని ఎన్.తి.ఆర్ జీవితాన్ని చూసా. నేను ఎన్.టి.ఆర్ వీరాభిమానినే కావచ్చు కాని ఆయనలోని లోపాలేమిటో నాకు తెలుసు. వాటిని భహిరంగంగా అంగీకరిస్తాను కూడ. కాని పై కార్యక్రమంలో జె.పి.ఎన్.టి.ఆర్ పై చేసిన విమర్శలకు ఎంతగా చిర్రెత్తిందంటే అంతగా చిర్రెత్తింది. అతనో బ్యూరాక్రెట్ మాత్రమే . తను ఎం.ఎల్.ఏ గా గెలిచి ఉండొంచ్చునుగాక . అయినా అది కేవలం ఒక స్వచ్చంద సేవా సంస్థ మాత్రమే .
త్లుగు విశ్వ విద్యాలయానికి ఎన్.టి.ఆరె చేన్సలరుగా కొనసాగారన్నది నిజంగా నాకు వార్తే అందుకు మహా టివి కి కృతజ్ఞతలు. అయితే చంద్రబాబు వెన్ను పోటుకు ఎన్.టి.ఆర్ లోని "నేను" కౄంగి కృశించి పోయినట్టు, అదంటూ ,ఇదంటూ వ్యాఖ్యాణాలు ఎంత సత్య దూరమంటే వంటి మీద మంటలు పుట్టాయి. ఎన్.టి.ఆర్ పదవీచ్యుతుడయ్యాడంటే అందుకు కారణం మన రాజ్యాంగం పరోక్ష ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించి ఉండటమే. అతనికి పార్టి పేరు, సింబల్ లభించక పోవడానికి కారణం మన న్యాయ వ్యవస్థలోని లొసుగులు మాత్రమే. ఏ పేరుతో పిలించినా రోజా రోజాయే . ఆవిదంగా ఎన్.టి.ఆర్ ఏ పేరుతో పార్టి పెట్టినా అది నెగ్గి తీరాల్సిందే. ఏ సింబల్ మీద పోటి చేసిన గెలిచి తీరవలసిందే .
ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ పక్షాన లేనిది కేవలం ఎం.ఎల్.ఏ లు మాత్రమే. ప్రజలు ఎప్పుడూ అయన పక్షమే. నల్ల దుస్తులు దరించి చైతన్య రథం ఎక్కిన ఎన్.టి.ఆర్ ఎక్కడ ? చంద్రబాబ్య్ నక్క జిత్తులను భట్ట బయిలు చేసిన ఎన్.టి.ఆర్ సిమ్హ గర్జణ ఎక్కడ ?
రాజ కీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్.ఆర్ .చేత సైతం జేజేలు కొట్టించుకున్న అంశం ఎక్కడ ? చచ్చి ఏ లోకాన ఉన్నా నేటికి రైతులకు ఉచిత విద్యుత్, రెండు రూపాయలకే కిలో భియ్యం , మహిళలకు పావలా వడ్డి రుణాలంటూ రాష్ఠ్ర రాజకీయాన్ని, పరిపాలనా వ్యవస్థను ప్రభావితం చేస్తున్న వైనం ఎక్కడ.
షిట్ !
ఇప్పటికైనా మహా టివి నేను ప్రస్తావించిన అంశాలను కలిపి సతరు కార్య క్రమాన్ని పున; ప్రసారాం చెయ్యాలి
Thursday, 1 October 2009
వై.ఎస్.జగన్ గారికి భహిరంగ లేఖ
అయ్యా !
మీ తండ్రి గారు బ్రతికున్నంత కాలం తోక ముడుచుకుని ఉన్న నాయకులంతా (నక్కలంతా) ఆయన గారు మరణించారన్న దైర్యంతో కూతలిడుతున్నారని మీరు గాని , మీ మీద అభిమానం ఉన్నవారు గాని అనుకుంటుంటారు. కాని నిజానికి యాంటి కాంగ్రెస్ వారమైనప్పటికి కేవలం వై.ఎస్. వ్యక్తిత్వం వలన కాంగ్రెస్ పార్టి దుస్సాంప్రదాయాన్ని జీర్ణించుకున్న నా బోటివారు ఇక ఎందరెందరున్నారో. వారికంతా తెలుసు.
వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన (తొలిసారి) కొత్తలోనే సోనియా అమ్మవారు సి.ఎం.ను మారుస్తే ఎలా ఉంటుందని సర్వే కూడ చేపట్టారు. సర్వేలో ఒక ప్రాంతీయ పార్టి పుడుతుందని మళ్ళీ వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలింది. దీంతో సోనియా అమ్మవారు తోక ముడిచారు. (వివరాలకు 2004 సం. ఆంథ్రప్రభ దినపత్రిక సంచికలు చూడండి)
ఆతరువాత ఎలాగన్నా నాన్నగారిని భలహీన పరచాలని కుట్రలు పన్నుతూనే వచ్చారు. అమెరికాతో అణు ఒప్పందం చేసి కమ్యూనిస్టులను దూరం చేసిందెవరు. దళిత క్రైస్తవులకు, మైనారిటిలకు రిజర్వేషన్ విషయమై వెనుకడుగు వేసిందెవ్వరు తెలంగాణా ఇస్తామని "సరైన సమయంలో సరైన నిర్ణయం" అంటూ నాన్చి వేసి టి.ఆర్.ఎస్ ను దూరం చేసిందెవరు ? ఎస్.సి.వర్గీకరణ బిల్లు విషయమై ఎమ్.ఆర్.పి.ఎస్.ను దూరం చేసిందెవరు ? కుమారుడు చచ్చినా సరే కోడలు తాళి తెగాలనుకుందట ఒకావిడ ..అలా పార్టి బలహీణపడినా సరే వై.ఎస్.భలహీణ పడాలని పావులు కదిపింది అదిష్ఠాన వర్గమే. వై.ఎస్.మాటకు ఎదురులేదని ప్రచారం ఉన్నప్పటికి కేవలం ఒక మాజి ఎం.పి. డి.కె.ఆదికేశవులు విషయంలోనే వై.ఎస్.ను భంగ పరచారు. ఏకంగా రాహుల్ గాంది చేత తీర్థం పుచ్చుకున్నారాయన. ఇక జిల్లాలో గాని, రాష్ఠ్రంలోగాని వై.ఎస్.పరువు ఏంకావాలని ఒక్క సెకండన్నా ఆలోచించని ఆదిష్ఠానానికి మీరు ఎన్నిసార్లు విధేయత చాటినా వృధాయే !
వీరి కుట్రలనంతా ఎదురీది కదా వై.ఎస్. సి.ఎం అయ్యారు. నల్లకాలువ సంతాప సభలో సోనియా/కాంగ్రెస్ పేరెల్త్తక మంచి చెక్ పెట్టారు. ఎక్కడో ఎవడో సోనియా భొమ్మ చించేస్తే ఇక్కడ గొంతు చించుకున్న ముసలి నక్కల హోరుకు మీరు బెదరి ప్రకటనలు చెయ్యడం మరీ మంచితనం అనిపించుకోదు.
పైగా ఈ సారి కాంగ్రెస్ గట్టెక్కింది కేవలం ఒక్క శాతం ఓట్లతోనే . సాక్షి దిన పత్రిక రీడర్స్ ఎంత ? సాక్షి టి.వి ప్రేక్షకులెంత ? మీరే గాని ఈ రెండింటిని నెలకొలపకుండా ఉండి ఉంటే ఇక్కడి ఆంథ్ర జ్యోతి, ఈనాడు పత్రికల కలలు పండి పోయేవి. కాంగ్రెస్ ఓటమి చవి చూసి ఉండేది. ఈ విజయం వై.ఎస్. కృషి ఫలమే కాదు. మీ కృషి ఫలం కూడాని. రాజ్యాధికారం మీ హక్కు.
పోరాడితేనే అధికారం వస్తుంది. విధేయత చాటుకుంటుంటే అవతలి వారు దానిని చేత కాని తనంగా పరిగణించే అవకాశం ఉంది.
నేను గత సెప్టెంబరు 14 నే మీకు ఉత్తరం వ్రాసాను . వెంటనే మీ తాలూకు ఎం.ఎల్.ఏ లతో వెళ్ళి గవర్నరును కలవమని , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరమని . కాని నా సలహా అమలు కాలేదు. ఇప్పటికన్నా మించి పోయిందేమి లేదు. మీ తాలుకు ఎం.ఎల్.ఏ లు రాజినామా చేద్దామనడం సిగ్గు చేటు. వేరు కుంపటి పెట్టండి. లేదా పెట్టేలా షో చూపండి. ఆదిష్థానమే మిమ్మల్ని సస్పెండ్ చేసేలా చూడండి.
ప్రజలు వై.ఎస్.వెంట /అదే మీ వెంట ఉన్నారు. ఇప్పటి ఎం.ఎల్.ఏలు మళ్ళీ ఎం.ఎల్.ఏ లు కావాలంటే మళ్ళీ ప్రజల వద్దకేకదా రావల్సింది కాబట్టి క్రమేణా వారే మీ చెంతకు చేరుతారు.
గుడ్ లక్ !
మీ తండ్రి గారు బ్రతికున్నంత కాలం తోక ముడుచుకుని ఉన్న నాయకులంతా (నక్కలంతా) ఆయన గారు మరణించారన్న దైర్యంతో కూతలిడుతున్నారని మీరు గాని , మీ మీద అభిమానం ఉన్నవారు గాని అనుకుంటుంటారు. కాని నిజానికి యాంటి కాంగ్రెస్ వారమైనప్పటికి కేవలం వై.ఎస్. వ్యక్తిత్వం వలన కాంగ్రెస్ పార్టి దుస్సాంప్రదాయాన్ని జీర్ణించుకున్న నా బోటివారు ఇక ఎందరెందరున్నారో. వారికంతా తెలుసు.
వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన (తొలిసారి) కొత్తలోనే సోనియా అమ్మవారు సి.ఎం.ను మారుస్తే ఎలా ఉంటుందని సర్వే కూడ చేపట్టారు. సర్వేలో ఒక ప్రాంతీయ పార్టి పుడుతుందని మళ్ళీ వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలింది. దీంతో సోనియా అమ్మవారు తోక ముడిచారు. (వివరాలకు 2004 సం. ఆంథ్రప్రభ దినపత్రిక సంచికలు చూడండి)
ఆతరువాత ఎలాగన్నా నాన్నగారిని భలహీన పరచాలని కుట్రలు పన్నుతూనే వచ్చారు. అమెరికాతో అణు ఒప్పందం చేసి కమ్యూనిస్టులను దూరం చేసిందెవరు. దళిత క్రైస్తవులకు, మైనారిటిలకు రిజర్వేషన్ విషయమై వెనుకడుగు వేసిందెవ్వరు తెలంగాణా ఇస్తామని "సరైన సమయంలో సరైన నిర్ణయం" అంటూ నాన్చి వేసి టి.ఆర్.ఎస్ ను దూరం చేసిందెవరు ? ఎస్.సి.వర్గీకరణ బిల్లు విషయమై ఎమ్.ఆర్.పి.ఎస్.ను దూరం చేసిందెవరు ? కుమారుడు చచ్చినా సరే కోడలు తాళి తెగాలనుకుందట ఒకావిడ ..అలా పార్టి బలహీణపడినా సరే వై.ఎస్.భలహీణ పడాలని పావులు కదిపింది అదిష్ఠాన వర్గమే. వై.ఎస్.మాటకు ఎదురులేదని ప్రచారం ఉన్నప్పటికి కేవలం ఒక మాజి ఎం.పి. డి.కె.ఆదికేశవులు విషయంలోనే వై.ఎస్.ను భంగ పరచారు. ఏకంగా రాహుల్ గాంది చేత తీర్థం పుచ్చుకున్నారాయన. ఇక జిల్లాలో గాని, రాష్ఠ్రంలోగాని వై.ఎస్.పరువు ఏంకావాలని ఒక్క సెకండన్నా ఆలోచించని ఆదిష్ఠానానికి మీరు ఎన్నిసార్లు విధేయత చాటినా వృధాయే !
వీరి కుట్రలనంతా ఎదురీది కదా వై.ఎస్. సి.ఎం అయ్యారు. నల్లకాలువ సంతాప సభలో సోనియా/కాంగ్రెస్ పేరెల్త్తక మంచి చెక్ పెట్టారు. ఎక్కడో ఎవడో సోనియా భొమ్మ చించేస్తే ఇక్కడ గొంతు చించుకున్న ముసలి నక్కల హోరుకు మీరు బెదరి ప్రకటనలు చెయ్యడం మరీ మంచితనం అనిపించుకోదు.
పైగా ఈ సారి కాంగ్రెస్ గట్టెక్కింది కేవలం ఒక్క శాతం ఓట్లతోనే . సాక్షి దిన పత్రిక రీడర్స్ ఎంత ? సాక్షి టి.వి ప్రేక్షకులెంత ? మీరే గాని ఈ రెండింటిని నెలకొలపకుండా ఉండి ఉంటే ఇక్కడి ఆంథ్ర జ్యోతి, ఈనాడు పత్రికల కలలు పండి పోయేవి. కాంగ్రెస్ ఓటమి చవి చూసి ఉండేది. ఈ విజయం వై.ఎస్. కృషి ఫలమే కాదు. మీ కృషి ఫలం కూడాని. రాజ్యాధికారం మీ హక్కు.
పోరాడితేనే అధికారం వస్తుంది. విధేయత చాటుకుంటుంటే అవతలి వారు దానిని చేత కాని తనంగా పరిగణించే అవకాశం ఉంది.
నేను గత సెప్టెంబరు 14 నే మీకు ఉత్తరం వ్రాసాను . వెంటనే మీ తాలూకు ఎం.ఎల్.ఏ లతో వెళ్ళి గవర్నరును కలవమని , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరమని . కాని నా సలహా అమలు కాలేదు. ఇప్పటికన్నా మించి పోయిందేమి లేదు. మీ తాలుకు ఎం.ఎల్.ఏ లు రాజినామా చేద్దామనడం సిగ్గు చేటు. వేరు కుంపటి పెట్టండి. లేదా పెట్టేలా షో చూపండి. ఆదిష్థానమే మిమ్మల్ని సస్పెండ్ చేసేలా చూడండి.
ప్రజలు వై.ఎస్.వెంట /అదే మీ వెంట ఉన్నారు. ఇప్పటి ఎం.ఎల్.ఏలు మళ్ళీ ఎం.ఎల్.ఏ లు కావాలంటే మళ్ళీ ప్రజల వద్దకేకదా రావల్సింది కాబట్టి క్రమేణా వారే మీ చెంతకు చేరుతారు.
గుడ్ లక్ !
Sunday, 13 September 2009
కాంగ్రెస్ (వై.ఎస్.) పేరిట కొత్త పార్టి ఏర్పాటు
గౌ. జగన్మోహన్ రెడ్డి గారికి,
అయ్యా ! ఇప్పటికే లక్షలాది సంతాప సందేశాలతో విసిగి పోయుంటారు. ఈ విపత్కర రాజ కీయ పరిస్థితిలో మరెవ్వరూ మీకివ్వలేని సలహాను మీకివ్వాలని ఉద్దేశించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నా లాంటి వీరాభిమానులు లక్షల్లో ఉంటాఅరు. వారు మిమ్మల్ని స్వయంగా కలిసే వీలు లేక ఉత్తరాలు, మెయిల్స్ పంపి ఉండవచ్చును. వాటిని తక్షణమే పరిశీలించి ఒకటి రెండు ముక్కల్లోనన్నా సమాధానం పంపే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొండి. ( ఇది చివరి 6 నెలలు మినహా ఎన్.తి.ఆర్ కు ఉండేది. ఇది నా అనుభవం అయితే ఇటువంటి యంత్రాంగం మీ నాన్న గారికి కూడ లేదు . ఇదీ నా అనుభవమే)
నా ఉత్తరంలో పేర్కొంటున్న ప్రతి చిన్న విష్యం కూడ అక్షర సత్యం. వీటికి తిరుగులేని స్పష్ఠమైన ఆధారాలున్నాయి
స్స్వాటిని స్కాన్ చేసి సైట్ లో పెట్టడం, లేదా జిరాక్సులు తీసి మీకు పంపడం ఏదో ఎదురు చూసి చేసినట్టుంటుంది. అందుకే అలా చెయ్యడం లేదు. ఒక వేళ ఈ ఉత్తరం మీ దౄష్ఠికొచ్చి ఆ ఆధారాలను పంప కోరితే సంతోషంగా పంపుతాను. ఇంతకీ నేనిచ్చే సలహా ఏమంటే ..నో నో.. తొలూత మీ నన్న గారికి నాకు ఉన్న అనుభందాన్ని వివరించి ఆ తరువాత నా సలహాను ఇస్తేనే నా చిత్త శుద్ది మీకర్థమవుతుంది సుమండి.
నిజానికి నేను ఎన్.టి.ఆర్ అభిమానిని.కాని కాని ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలను స్వాయాన ఎన్.టి.ఆర్ అల్లుడైన చంద్రబాబే తుంగలో తొక్కినా వాటిని అమలు చేసారు నాన్న గారు. అందుకు ఆయనకు జోహార్. నేను నా ఇడీల్ హి గా భావించి మురిసి పోయే ఎన్.టి.ఆర్ ను వెన్ను పోటుతో పదవీ చ్యుతుడ్ని చేసి వికట్టహాసం చేసిన చంద్ర బాబు ఇంద్రజాలం పై మంత్ర జలం చల్లి రాజ్యాధికారాన్ని కైవశం చేసుకున్నప్పుడే ఎన్.టి.ఆర్ అభిమానినైన నా మనస్సులో నాన్న గారికి ఒక చోటు ఏర్పడి పోయింది. ప్రతి క్షణం ఎన్.టి.ఆర్ ను తలపిస్తూ వచ్చిన నాన్న గారు ఒక దశలో ఎన్.టి.ఆర్ నే మరిపించే స్థాయికెదిగారు.
2004 ఎన్నికల సమయంలో “తెలుగుదేశం పార్టిని చిత్తుగా ఓడించండి “అంటూ 10 వేల కరపత్రాలు ముద్రించి నేనొక్కడ్నే పరోక్షంగా వై.ఎస్. గెలుపుకు కౄషి చేసాను. ఈ చర్య వెనుక చంద్రబాబు పై పగ 60 శాతం అయితే నాన్న గారి పాద యాత్ర కారణంగా ఏర్పడిన అభిమానం 40 శాతం . చంద్రబాబు పై కశికి కారణం లేక పోలేదు.
నిరుధ్యోగినైన నేను 10 కోట్ల మందికి ఉధ్యోగవకాశం కల్పించే పథకం రూపొందించాను. రెక్కాడనిదే డొక్కాడని జీవితాన్ని ఓవర్ కం చేసి దేశాన్ని సంపన్న దేశంగా మార్చాలని ఒక పథకం రూపొందించాను. అదే ఆపరేషన్ ఇండియా 2000. ఈ పథకం ప్రతులను 1997 నవంబరు నుండి, 2002 ఏప్రల్ 22 దాక చంద్రబాబుకు పంపుతూ వచ్చాను.
అప్పట్లో ఆయన గారి కళ్ళు నెత్తి మీద ఉండేవి. వారు అలా నిర్లక్ష్యం చెయ్యడంతో 2002 ఏప్రల్,22 న పది రూ. మనియార్డరు పంపాను. మీది యూజర్ చార్జీల ప్రభుత్వం కదా , ప్రత్యుత్తరం పంపటానికి సైతం యూజర్ చార్జి నిర్ణయించారేమో, బహుసా పోస్టల్ స్టాంపులకు సైతం ఖజాణాలో డబ్బుల్లేవేమో కాబట్టి తిరుగు టపా ఖర్చుల నిమిత్తం ఈ ఎం.ఓ స్వీకరించి సమాధానం ఇవ్వండని కోరాను. ఎం.ఓ. స్వీకరించ బడింది కాని సమాదానం రాలేదు. నేను జిల్లా వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు చేసాను. అందాక మొద్దు నిద్రలో ఉన్న బాబు మేల్కొని కేవలం ఫోరంలో కేసును నిర్వీర్యం చెయ్యాలని " మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని" ప్రత్యుత్తరం వ్రాయించారు. సి.ఎం. పేషి నిర్వాకాన్ని పత్రికలకెక్కించానని జిల్లా అధికారులకు రహ్స్య సూచనలిచ్చి నానా హింసలు పెట్టించాడు. చంద్ర బాబు పై నాకున్న కశికి కారణం ఇది.
వై.ఎస్.పై అభిమానం:
ఇదివరకే పేర్కొన్న ఆపరేషన్ ఇండియా 2000 పథకమ్యొక్క ముఖ్య అంశం నదుల అనుసంథానం ద్వారా సాగు నీటి కొరతను రూపు మాపడం. వ్యవసాయ రంగం పై ఆధార పడి బ్రతుకుతున్న 70 శాతం ప్రజల జీవితాల్లో వెలుగును నింపడం. డా. వై.ఎస్. పాద యాత్ర ద్వారా పెండింగ్ ప్రాజెక్టులపై ఉధ్యమించడం, పరిపాలన చేపట్టగానే జల యజ్ఞానికి పూనుకోవడం , దాంతో పాటు తక్షణ అప్రిష్కారంగా ఉచిత విద్యుత్ అందిస్తూ, మరో ప్రక్క ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో నాకు వై.ఎస్.పట్ల అభిమానం ఇరుముడించింది.
2009 ఎన్నికలు:
అప్పటికే యాడ్ పేజస్ తరహాలో నదుపుతున్న పక్ష పత్రిక ద్వారా 2008 జనవరి 26 నుండి డా.వై.ఎస్. అభివౄద్ది & సంక్షేమ పథకాలపై విస్త్రుత ప్రచారం మొదలు పెట్టాను.
స్థానికంగా ఉన్న పార్టి వర్గాలతో సత్సంబంధాలు పెంచుకున్నాను. 2008 నవంబరులో తెలుగు బ్లాగు ఒకటి ప్రారంభించాను. దాని ఈ రోజు వరకు దాదాపు 20000 మంది సందర్శించారు.
ప్రత్యక్ష ప్రచారం:
2009 ఏప్రల్ 7 నుండి ఏప్రల్ 21 సాయంత్రం దాక కాంగ్రెస్ పార్టి ప్రచార వాహనమెక్కి ప్రత్యక్ష ప్రచారం నిర్వహించాను. స్థానిక అభ్యర్ధి విజయానికి ఉడతా పాటి సాయం అందించాను.
వై.ఎస్.లో ఎన్.టి.ఆరును చూసుకుందామన్న నా ప్రచారం భాగానే పారింది. తెలుగు దేశం పార్టి అభ్యర్ధి స్వంత మండలమైన గుడిపాల మండలంలోనే కాంగ్రెస్ పార్టి అభ్యర్ధికి అధిక మెజారిటి లభించింది.
పుస్తక ముద్రణ:
ఇదే కాక స్థానిక అభ్యర్ధి పై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు మొదట 16 పేజీలతో, ఆపై 32 పేజీలతో ఒక పుస్తకం ముద్రణ చేసి ఉచితంగా పంచాను.
వై.ఎస్.కుమారుడైన తమకు సహజ సిద్దంగానే ఆయన లక్షణాలు ఉండవచ్చు. కాని ఆయన పూర్తి రాజకీయ పరిపక్వత పొందటానికి ముందే పుట్టిన వారు కాబట్టి మీకు క్రింది సలహాను ఇవ్వడం నా భాధ్యతగా భావిస్తున్నాను.
డా.వై.ఎస్. పై నాకున్న అభిమానం, చంద్రా బాబు పై నాకున్న వ్యతిరేకతను ముదుగా చాటాలనే ఇన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో మీరు ఆలశ్యం చేసే ప్రతి సెకండు సి.ఎం.కుర్చీకి మీకూ ఉన్న దూరాన్ని పెంచుతుందని హెష్చరిస్తున్నాను. మీరు చెయ్యవలసిందల్ల ఒకటే.
తక్షణం సె.ఎల్.పి.సమావేశం ఏర్పాటు చెయ్యడం. మిమ్మల్ని నేతగా ఎన్నుకునేలా చూడటం, వారందరితో గవర్నరును కలవడం. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరడం. కాంగ్రెస్ (వై.ఎస్.) పేరిట కొత్త పార్టి ఏర్పాటు చెయ్యడం.
ఇట్లు
చిత్తూరు.ఎస్.మురుగేషన్
అయ్యా ! ఇప్పటికే లక్షలాది సంతాప సందేశాలతో విసిగి పోయుంటారు. ఈ విపత్కర రాజ కీయ పరిస్థితిలో మరెవ్వరూ మీకివ్వలేని సలహాను మీకివ్వాలని ఉద్దేశించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నా లాంటి వీరాభిమానులు లక్షల్లో ఉంటాఅరు. వారు మిమ్మల్ని స్వయంగా కలిసే వీలు లేక ఉత్తరాలు, మెయిల్స్ పంపి ఉండవచ్చును. వాటిని తక్షణమే పరిశీలించి ఒకటి రెండు ముక్కల్లోనన్నా సమాధానం పంపే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొండి. ( ఇది చివరి 6 నెలలు మినహా ఎన్.తి.ఆర్ కు ఉండేది. ఇది నా అనుభవం అయితే ఇటువంటి యంత్రాంగం మీ నాన్న గారికి కూడ లేదు . ఇదీ నా అనుభవమే)
నా ఉత్తరంలో పేర్కొంటున్న ప్రతి చిన్న విష్యం కూడ అక్షర సత్యం. వీటికి తిరుగులేని స్పష్ఠమైన ఆధారాలున్నాయి
స్స్వాటిని స్కాన్ చేసి సైట్ లో పెట్టడం, లేదా జిరాక్సులు తీసి మీకు పంపడం ఏదో ఎదురు చూసి చేసినట్టుంటుంది. అందుకే అలా చెయ్యడం లేదు. ఒక వేళ ఈ ఉత్తరం మీ దౄష్ఠికొచ్చి ఆ ఆధారాలను పంప కోరితే సంతోషంగా పంపుతాను. ఇంతకీ నేనిచ్చే సలహా ఏమంటే ..నో నో.. తొలూత మీ నన్న గారికి నాకు ఉన్న అనుభందాన్ని వివరించి ఆ తరువాత నా సలహాను ఇస్తేనే నా చిత్త శుద్ది మీకర్థమవుతుంది సుమండి.
నిజానికి నేను ఎన్.టి.ఆర్ అభిమానిని.కాని కాని ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలను స్వాయాన ఎన్.టి.ఆర్ అల్లుడైన చంద్రబాబే తుంగలో తొక్కినా వాటిని అమలు చేసారు నాన్న గారు. అందుకు ఆయనకు జోహార్. నేను నా ఇడీల్ హి గా భావించి మురిసి పోయే ఎన్.టి.ఆర్ ను వెన్ను పోటుతో పదవీ చ్యుతుడ్ని చేసి వికట్టహాసం చేసిన చంద్ర బాబు ఇంద్రజాలం పై మంత్ర జలం చల్లి రాజ్యాధికారాన్ని కైవశం చేసుకున్నప్పుడే ఎన్.టి.ఆర్ అభిమానినైన నా మనస్సులో నాన్న గారికి ఒక చోటు ఏర్పడి పోయింది. ప్రతి క్షణం ఎన్.టి.ఆర్ ను తలపిస్తూ వచ్చిన నాన్న గారు ఒక దశలో ఎన్.టి.ఆర్ నే మరిపించే స్థాయికెదిగారు.
2004 ఎన్నికల సమయంలో “తెలుగుదేశం పార్టిని చిత్తుగా ఓడించండి “అంటూ 10 వేల కరపత్రాలు ముద్రించి నేనొక్కడ్నే పరోక్షంగా వై.ఎస్. గెలుపుకు కౄషి చేసాను. ఈ చర్య వెనుక చంద్రబాబు పై పగ 60 శాతం అయితే నాన్న గారి పాద యాత్ర కారణంగా ఏర్పడిన అభిమానం 40 శాతం . చంద్రబాబు పై కశికి కారణం లేక పోలేదు.
నిరుధ్యోగినైన నేను 10 కోట్ల మందికి ఉధ్యోగవకాశం కల్పించే పథకం రూపొందించాను. రెక్కాడనిదే డొక్కాడని జీవితాన్ని ఓవర్ కం చేసి దేశాన్ని సంపన్న దేశంగా మార్చాలని ఒక పథకం రూపొందించాను. అదే ఆపరేషన్ ఇండియా 2000. ఈ పథకం ప్రతులను 1997 నవంబరు నుండి, 2002 ఏప్రల్ 22 దాక చంద్రబాబుకు పంపుతూ వచ్చాను.
అప్పట్లో ఆయన గారి కళ్ళు నెత్తి మీద ఉండేవి. వారు అలా నిర్లక్ష్యం చెయ్యడంతో 2002 ఏప్రల్,22 న పది రూ. మనియార్డరు పంపాను. మీది యూజర్ చార్జీల ప్రభుత్వం కదా , ప్రత్యుత్తరం పంపటానికి సైతం యూజర్ చార్జి నిర్ణయించారేమో, బహుసా పోస్టల్ స్టాంపులకు సైతం ఖజాణాలో డబ్బుల్లేవేమో కాబట్టి తిరుగు టపా ఖర్చుల నిమిత్తం ఈ ఎం.ఓ స్వీకరించి సమాధానం ఇవ్వండని కోరాను. ఎం.ఓ. స్వీకరించ బడింది కాని సమాదానం రాలేదు. నేను జిల్లా వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు చేసాను. అందాక మొద్దు నిద్రలో ఉన్న బాబు మేల్కొని కేవలం ఫోరంలో కేసును నిర్వీర్యం చెయ్యాలని " మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని" ప్రత్యుత్తరం వ్రాయించారు. సి.ఎం. పేషి నిర్వాకాన్ని పత్రికలకెక్కించానని జిల్లా అధికారులకు రహ్స్య సూచనలిచ్చి నానా హింసలు పెట్టించాడు. చంద్ర బాబు పై నాకున్న కశికి కారణం ఇది.
వై.ఎస్.పై అభిమానం:
ఇదివరకే పేర్కొన్న ఆపరేషన్ ఇండియా 2000 పథకమ్యొక్క ముఖ్య అంశం నదుల అనుసంథానం ద్వారా సాగు నీటి కొరతను రూపు మాపడం. వ్యవసాయ రంగం పై ఆధార పడి బ్రతుకుతున్న 70 శాతం ప్రజల జీవితాల్లో వెలుగును నింపడం. డా. వై.ఎస్. పాద యాత్ర ద్వారా పెండింగ్ ప్రాజెక్టులపై ఉధ్యమించడం, పరిపాలన చేపట్టగానే జల యజ్ఞానికి పూనుకోవడం , దాంతో పాటు తక్షణ అప్రిష్కారంగా ఉచిత విద్యుత్ అందిస్తూ, మరో ప్రక్క ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో నాకు వై.ఎస్.పట్ల అభిమానం ఇరుముడించింది.
2009 ఎన్నికలు:
అప్పటికే యాడ్ పేజస్ తరహాలో నదుపుతున్న పక్ష పత్రిక ద్వారా 2008 జనవరి 26 నుండి డా.వై.ఎస్. అభివౄద్ది & సంక్షేమ పథకాలపై విస్త్రుత ప్రచారం మొదలు పెట్టాను.
స్థానికంగా ఉన్న పార్టి వర్గాలతో సత్సంబంధాలు పెంచుకున్నాను. 2008 నవంబరులో తెలుగు బ్లాగు ఒకటి ప్రారంభించాను. దాని ఈ రోజు వరకు దాదాపు 20000 మంది సందర్శించారు.
ప్రత్యక్ష ప్రచారం:
2009 ఏప్రల్ 7 నుండి ఏప్రల్ 21 సాయంత్రం దాక కాంగ్రెస్ పార్టి ప్రచార వాహనమెక్కి ప్రత్యక్ష ప్రచారం నిర్వహించాను. స్థానిక అభ్యర్ధి విజయానికి ఉడతా పాటి సాయం అందించాను.
వై.ఎస్.లో ఎన్.టి.ఆరును చూసుకుందామన్న నా ప్రచారం భాగానే పారింది. తెలుగు దేశం పార్టి అభ్యర్ధి స్వంత మండలమైన గుడిపాల మండలంలోనే కాంగ్రెస్ పార్టి అభ్యర్ధికి అధిక మెజారిటి లభించింది.
పుస్తక ముద్రణ:
ఇదే కాక స్థానిక అభ్యర్ధి పై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు మొదట 16 పేజీలతో, ఆపై 32 పేజీలతో ఒక పుస్తకం ముద్రణ చేసి ఉచితంగా పంచాను.
వై.ఎస్.కుమారుడైన తమకు సహజ సిద్దంగానే ఆయన లక్షణాలు ఉండవచ్చు. కాని ఆయన పూర్తి రాజకీయ పరిపక్వత పొందటానికి ముందే పుట్టిన వారు కాబట్టి మీకు క్రింది సలహాను ఇవ్వడం నా భాధ్యతగా భావిస్తున్నాను.
డా.వై.ఎస్. పై నాకున్న అభిమానం, చంద్రా బాబు పై నాకున్న వ్యతిరేకతను ముదుగా చాటాలనే ఇన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో మీరు ఆలశ్యం చేసే ప్రతి సెకండు సి.ఎం.కుర్చీకి మీకూ ఉన్న దూరాన్ని పెంచుతుందని హెష్చరిస్తున్నాను. మీరు చెయ్యవలసిందల్ల ఒకటే.
తక్షణం సె.ఎల్.పి.సమావేశం ఏర్పాటు చెయ్యడం. మిమ్మల్ని నేతగా ఎన్నుకునేలా చూడటం, వారందరితో గవర్నరును కలవడం. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరడం. కాంగ్రెస్ (వై.ఎస్.) పేరిట కొత్త పార్టి ఏర్పాటు చెయ్యడం.
ఇట్లు
చిత్తూరు.ఎస్.మురుగేషన్
Subscribe to:
Comments (Atom)