ఈ రోజుల్లో రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తున్నాయో లేదో కాని తెలుగు దిన పత్రికలు మాత్రం నువ్వా నేనా అంటూ రాజకీయం చేస్తున్న మాట అందరికి విదితమే.ఒక్కో పత్రికకు ఒక అజెండా. తమ జెండా నెరవేరేందుకు అనువుగా జండా మొయ్యడం ఆనవాయితీ అయ్యింది. అవి ఇప్పుడు కాస్త సృతి మించి ఒక పత్రిక మరో పత్రిక మీద ఒక చేనల్ మరో చేనల్ మీద బురద చల్లుకునే స్థాయికి చేరుకుంది.
అజెండా ఏదైనా,జెండా ఏదైనా మొదట ఆ పత్రికలు ప్రజల మన్నెనలు పొంది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. తొలిసారిగా పత్రికా రంగంలోకి సాక్షి వచ్చినప్పుడు లభో దిభోమంటూ ఆరోపణలు గుప్పించేరు. వై.ఎస్., జగన్ రాత్రికి రాత్రి గడ్డపారలతో వెళ్ళి ఖజానాకు కన్నం పెట్టి మరి దుడ్లు తెచ్చి పత్రిక నడుపుతున్నంత సీన్ క్రియేట్ చేసేరు. ఇదిగో నిలిచి పోయింది,అదిగో నిలిచి పోతుందని అస్తు పలుకుతుండేరు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి ఓడి పోతుందని సాక్షి నిలిచి పోతుందని కలలు కనేరు.వారి కలలు కల్లైంది.
వై.ఎస్. మరణానంతరం - జగన్ తిరుగుభాట అందుకుంటే మురిసి పోయేరు. ఈ పత్రికల కల్మిషాలు,అక్కసు వాటి వెనుక ఉన్న స్వలాభాపేక్షలు మీకు తెలియనివి కావు. వీరి సర్కులేషన్ కథ తెలుసుకోవాలంటే http://www.rni.nic.in లో లాగిన్ చెయ్యండి.
నేనైతే అలెక్సా డాట్ కామ్ లో వీరి జాతకాలు వెలికి తీసాను. వీరి వెబ్ సైట్స్ కి ఉన్న ప్రజాధరణ ఎంతమాత్రమని చూసాను.
ఇందులో ఈనాడు మన దేశంలో 226వ ర్యేంకులో ఉంది. తదుపరి స్థానం సాక్షి దక్కించుకుంది 322వ ర్యేంకు. పాపం ఆంథ్రజ్యోతి 785 వ ర్యేంకులో కొట్తుమిట్టాడుతూంది. మరిన్ని వివరాలకు ఈ టపాలోని స్క్రీన్ షాట్స్ చూడండి. లేదా లాగిన్ చెయ్యండి:
http://www.alexa.com
no sishya,acc to alexia,eenadu[globally-2373] is in 1st nd sakshi[globally-4629] is in 2nd.ajyothi is in 3rd[globally-8,373]
ReplyDeleteఆఖరికి అలెక్సా డాట్ కామ్ వాడు జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడా.. ఉచితమేనా? హెమి చేద్దామబ్బా.. త్వరగా సెంద్రమండలంలో
ReplyDeleteజాతకాలు జెప్పటానికి నాకొక్కడికే హక్కు అని పేటెంట్ తీసుకోవాలి. మరి అక్కడున్నోల్లకి భూమి యొక్క ప్రభావం గురించి జెప్పాలే, అదీ అపసవ్య దిసలో? సాంబార్ గారు, మీరు గానీ ఎవైనా పుస్తకాలు రాసారా దీనిమీద?
సాక్షి కూడ ఒక పత్రికేనా..? వారి వార్తలు భట్రాజు బాగోతాలు తప్ప అందులో ఏమి ఉంటుంది....!!
ReplyDeleteగురువుగారూ ,
ReplyDeleteమీ రూటే వేరు. నేను లోకల్ సరుకుని. మీరు గ్లోబల్ రేంజి. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
రాజేష్ గారు,
ReplyDeleteమీకు ఒకే ఒక టిప్ ఇస్తా. ఎవరి పేరులోనైతే చివర " ఏష్ " అని పలుకుతుందో చివరికి వారికి మిగిలేది భూడిదేనట. పాపం..అకారణంగా నాపై అగ్గి మీద గుగ్గిలమై చివరికి భూడిదై పోయేరు..
కమల్ గారూ,
ReplyDeleteఇదే విమర్శ తక్కిన రెండు పత్రికలకూ వర్తిస్తాయిగా? ఎడిటోరియల్ను సైతం అమ్ముకునే జ్యోతి ఒక పత్రికేనా? ప్రెస్ లో పడిన స్క్రేబ్ పేపర్ను సైతం కుదువ పెట్టుకుని ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ చివరికి కాంగ్రెస్ పార్టికి సైతం చక్క భజన చేసే స్థాయికి చేరిన ఈనాడు ఒక పత్రికేనా?
చివరకి ఎవరైనా అయ్యేది బూడిదేగా, శివుడు అదే తన ఒంటికి రాసుకుంతే, ఈ రాజేషు పేరులోనే పెట్టుకున్నాడు, మహా భక్తుడు అవుతాడేమోలేండి.
ReplyDeleteసాంబార్ గారికి బూడిదకూడా మిగలదు. హె హె
ReplyDelete"ఖర్"-శబ్దం కూడా చేర్చండి .దీనికి అర్ధం "గాడిద"అని.రాజశేఖర్,కులశేఖర్,గుణశేఖర్,చంద్రశేఖర్..వగైరాలన్నమాట.ఎంత గ్లోబలైనా ,ఆచరణకి మాత్రం లోకలే బెస్ట్ శిష్యా ..i had given them for just info sake,thata all.its ment for criticise u.
ReplyDeleteవీడి బొంద. ఈ రాజేష్ గాడే ఆ ఒంటేలుగాడు. వాడి జీవితంలో ఒక్కటికూడా సొంతగా రాసి ఎరగని కాపీ రాయుడు. వాడి బతుక్కి మురుగేశన్ ని తిట్టడం. థూ.
ReplyDeleteకావాలంటే చూడండి ఇవాళ పెట్టిన టపా యూట్యూబ్ నించీ ఎత్తేశాడు. మొన్న పెట్టిన రెండు టపాలూ గూగుల్ ఇమేజ్ సెర్చ్ చేయండి దొరికేస్తాయ్