జగన్ నా బ్లాగు చదివి వ్యూహం ఖరారు చేస్తున్నారని చంక గుద్దుకోలేను కాని Wise men think alike అని చెప్పగలను. మొత్తానికి జగన్ ఎత్త్త్లు అలా అనిపిస్తున్నాయి. నా కాన్సెప్ట్ ఒక్కటే. మన రాష్ఠ్ర్రాన్ని ఏలిన ముఖ్యమంత్రుల్లో అత్యంత
ప్రజాభిమానాన్ని చొరగొన్నది ఇద్దరే . ఒకరు ఎన్.టి.ఆర్ మరొకరు వై.ఎస్.ఆర్. రాష్ఠ్ర్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహానేతలైన ఆ ఇద్దరి వారసులకు ఘోరమైన అన్యాయం జరిగింది.
అందుకే నేను "ఎన్.టి.ఆర్ -వై.ఎస్.ఆర్ వారసులు ఏకం కావాలి" అని ఒక టపా కూడ వ్రాసాను. నాటి ఇందిరమ్మ ప్రవర్తనకు ,నేడు సోనియా ప్రవర్తనకు పెద్ద తేడా లేదు. ఇద్దరూ ఆంద్రుల ఆత్మాభిమానం పై చావు దెబ్బే కొట్టేరు.
ఇంత జరిగాక కూడ చావ చచ్చి ,మనలో మనం కలహించుకుని చెరో దారిన పయణిస్తుంటే రాష్ఠ్ర్రం దారి గోదారే.
వ్యక్తగతమైన -చిన్నా చితకా విషయాలను పక్కన పెట్టి తెలుగు ఆత్మ గౌరవ పరిరక్షణే దేయంగా అందరం ఏక త్రాటి పై నడవాలి. సోనియా అహాన్ని దెబ్బ కొట్టాలి. రాష్ఠ్ర్రానికి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాలి.
ఇంతకీ ఇల చంకలు గుద్దుకుంటూ టపా వ్రాయించింది సాక్షి టివిలో ఈ రోజు మద్యాహ్నం ప్రసారమైన "ఎక్స్ క్యూజ్ మి" కార్యక్రమమే.
ఇప్పటికన్నా జూనియర్ ఎన్.టి.ఆర్ బాలయ్య తదితరులు కొత్త కోణంలో ఆలోచించాలి జగన్ తో చేతులు కలపాలి. ఇటలి పరిపాలనను ఇత్తడి ఇత్తడి చెయ్యాలి.
మన వారిలోని అనైఖ్యత నన్ను ఎంతగా చిర్రెత్తిస్తున్నాయంటే ఈ కార్యక్రమంలోచిరంజీవిని, చంద్రబాబును సైతం భాగస్వామి చేసినా తప్పు లేదేమోననిపిస్తూంది.
ఇప్పటికే ఎన్.టి.ఆర్ సతీమణి జగన్ పక్షాన నిలిచి ఆశీర్వదించేరు. ఆ మహామనిషి బ్రతికి ఉన్న రోజుల్లో అతనిని అర్థం చేసుకోలేకో -తమ పరిణితి సరిపోకో చంద్రబాబు మాయలో పడిన ఎన్.టి.ఆర్ వారసులు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలి.
చంద్రబాబు రెండు సార్లు ఓటమి పాలవ్వడంతో విసిగి వేసారి ఉన్నారు. ఆయన తీరు -పాలక పక్షానికి ఆయన సహకరిస్తున్న తీరు చూస్తుంటే "పాత రోజులు" పునరావృతం అవుతాయేమో అనిపిస్తూంది.
నాడు మంత్రి -నేడు ముఖ్యమంత్రి ; నాడు ఇందిరా నేడు వై.ఎస్. పొరభాటున చంద్రబాబు "ప్రజల పై ఎన్నికల వ్యయ భారాన్ని వారించడం కోసం" ఈ ప్రభుత్వాన్ని నిలపెట్టి , సోనియా అశిస్సులతో (?) కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా నేనాశ్చర్య పోను.
యాంటి బా.జా.పా స్టాండుతో కాంగ్రెసుకు సహకరించిన సందర్బాలను గతంలో చూసాం కదా?
ఇక్కడ గతంలో నేను వ్రాసిన కొన్ని టపాలు : శీర్షికల పై క్లిక్ చేసి చదవండి:
కాంగ్రెసుకు వ్యతిరేకంగా చంద్ర బాబు నేతృత్వంలో అన్ని పార్టీలు ఏకం కావాలి
బాబు దీక్షకు జగన్ సంఘీ భావం ప్రకటించాలి!
జగన్ జూ.ఎన్.టి.ఆర్ అ మహానేతల ప్రతిష్ఠను నిలబెట్టాలి
చిరు జగన్ కు మద్దత్తు ప్రకటించాలి
టామి వెర్సస్ టైగర్ ( ఇది జగన్ చిరు గురించిన టపా కానే కాదు)
(నా వ్రాతల్లో కాంట్రాడిక్షన్ ఉన్నా -వాటికి మూలం తెలుగు ఆత్మ గౌరవ సంరక్షణే అన్న విషయాన్ని అర్థం చేసుకొండి)
నేను పేర్కొన్న ఎవరు సహకరించినా -సహకరించ కున్నా రానున్నది జగన్నామ సంవత్స్రరం. జగన్ సి.ఎం కావడం తధ్యం. ఈ అరుదైన తరుణంలో ఎన్.టి.ఆర్ వారసులు జగన్ తో చేతులు కలిపితే గతంలో ఆయనకు చేసిన అన్యాయానికి న్యాయం చేసినవారవుతారు. లేకుంటే చరిత్రలో విధూషకులుగా మిగిలి పోతారు.
ఏడిచావులే.
ReplyDelete@த்தூர்.எஸ்.முருகேசன்,
ReplyDeleteదళిత సోదరుల మీద మీ ప్రేమను చూసి చాలా ఆశ్చర్య మేసింది. అంత ప్రేమే ఉంటె మీరు తమిళ నాడులో జరిగే వాటి మీద ఎక్కడైనా నోరు మెదిపారా? దళితుల పై వెనుకబడిన తరగతులు (తమీళ నాడులో బ్రహ్మణులు తప్ప అంతా వెనకబడిన వారే కదా) ఎంత ప్రేమ కురిపిస్తాయొ అది బ్రహ్మణులకు, అంటరాని తనానికి వ్యతిరేకం తీవ్ర పోరాటం చేసిన తమీళనాడులో! ఇన్నీ రోజుల ద్రవిడపార్టి పాలనలో ఇంకా రెండు గ్లాసుల పద్దవి ఉంది. మరి దేవర్లు, మొదలియార్లు, వన్నియార్లు దళితులను నేత్తిన పేట్టుకొని చూసుకొంట్టున్నారా? ఆ వర్గాల సంగతి తెలియాలి అంటే కింద లింక్లు కత్తి గారి బ్లగులొ నుంచి చదువుకో. పాపం పెరియార్ గారు బతికి ఉన్నప్పుడే ఈ మూక ఆయనని కూరలో కరివేపాకులా తీసి పారేశారు.
http://parnashaala.blogspot.com/2008/11/blog-post_16.html
తమిళజాతీయవాద స్ఫూర్తితో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ/తమిళ ఉద్యమం అగ్రకుల ఆధిపత్యానికి సవాలుగా జరిగినా, బ్రాహ్మణేతర కులాలు దళిత అజెండాని ఈ పోరాటంలో భాగం చెయ్యక దళిత ఉనికిని మరుగుపరిచారని దళితమేధావుల వాదన. దీంతో సామాజిక, ఆర్థిక,రాజకీయ పరంగా దళితులు వెనక్కునెట్టబడి, ఇప్పటికీ (కనీస) మానవహక్కులకోసం నిత్యజీవన పోరాడటం సాగిస్తున్నారు.తమిళ అస్థిత్వసాధనలో, హిందీ hegemony కి వ్యతిరేకంగా తమిళసంస్కృతి పునర్జీవనం జరిగినా, అందులోనూ దళితులకు సముచిత స్థానం లభించలేదు. ఇదే నియో-అగ్రకులభావజాలం ఒకవైపు రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తే, మరోవైపు అధికారవ్యవస్థ నిర్మాణానికి ఇదే మూలంకావడంతో పరిస్థితి విషమించింది. ఒకవైపు సమాజం, మరో వైపు ప్రభుత దళితవ్యతిరేక భావజాలానికి ఆధిపత్యం వహిస్తే, ఒకమూలకు త్రోయబడ్డ దళితులు ప్రతిఘటించడంతప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయులయ్యారు. ఈ నిస్సహాయతలోని ఉక్రోషం ఒకవైపు అడుగడుగునా తక్కువచెస్తున్న అగ్రకులాలపై కోపం మరోవైపు, ఇవన్నీ చూస్తూకూడా నిమ్మకునీరెత్తినట్లుండే ప్రభుత్వం,రాజకీయవ్యవస్థపై తిరుగుబాటు ధోరణి ఒకవైపూ ఏకమై ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం జరిగిన ఘటనకు మూలం కాలేజి పేరులోని ‘అంబేద్కర్’ పేరుతొలగించి దేవర్ కులస్థులు ఒక కరపత్రాన్ని పంచడం. దళిత ఆత్మగౌరవానికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకీ విడదీయరాని సంబంధం ఉందని తెలిసీ ఈ పని చెయ్యడం దేవర్ కులస్థుల అహంకారానికి ప్రతీకైతే, హింసకుపూనుకోవడం పల్లవర్ కులస్తుల పోరాటస్ఫూర్తిలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఈ రెండు సామాజిక పార్శ్వాలకూ వారికారణాలు వారికుంటే, ఉద్రిక్త పరిస్థితి తెలిసీ ముందస్తుజాగ్రత్తలు తీసుకోని కాలేజీ యాజమాన్యం(ప్రిన్సిపాల్), ఘర్షణ సమయంలో అక్కడుండీ చోద్యం చూసిన పోలీసుల పాత్రమాత్రం సిగ్గుపడేలాగా ఉంది. ఇలాంటి ఘర్షణలకు ఊతమచ్చి తమ రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పార్టీల తీరు అత్యంతహేయం.
ఇస్లాం,కైస్తవ ధండ యాత్ర వీరి పాత్రకు పాతర వేసింది. స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా కాక పోయినా సెక్రెట్సీల రూపంలో వీరు అధికారం చలాయిస్తూనే ఉన్నారు.*
ReplyDeleteసిత్తుర్రు సిరుత వాగుడు మరియ వారి జ్ణానం పైన రాసినది చదివితే అర్థముతుంది. ఓరేయ్ నెల తక్కువ వెధవా ఎక్కడైనా ఆఫీసులో కాని, ఉద్యోగం లో కాని సెక్రెట్సీల, రిసెప్షనీస్ట్ లు ప్రముఖ పాత్ర పోషించరురా ముఠాల్ మురుగా. అధికారం లో ఉన్న వారు చెప్పినది చేస్తారని తెలియని కుంకా! నువ్వు రాసే ఇస్లాం,కైస్తవ ధండ యాత్ర వీరి పాత్రకు పాతర వేసింది ఇంక మేము నిన్ను తొక్కింది ఎందిర ఎర్రి వోడా.
*కాని వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారి మాటలు చేతలు వాటి వెనుక ఉన్న కుట్రలను పసి కట్టే మెళకువను పెంపొందించుకోవాలి.*
మీ నాయకులు మీకు నేర్పించిన వొంట బట్టించిన సూత్రం బాగా చెప్పావు. నీ బోటి పి పి గాళ్ళను మా మిద ఎగదోసి మీ తలైవర్ గారు మూడు పెళ్ళిళు అనధికార ఉంపుడు గత్తెలతో కులుకుతు కావలసినపుడల్లా దేశ ఖజానాకి కన్నం వేసి 1,70,000 కోట్లు ఎత్తెకొని పోతుంటె వారిని వదిలేసి నువ్వు తమీళనాట రూ 500 జీతం గల వారిని కంట కనిపెడుతూ ఉండాలి,వారి మాటలు చేతలు వాటి వెనుక ఉన్న కుట్రలను పసి కట్టే మెళకువను పెంపొందించుకోవాలి అని రాస్తున్నవు. ఎవరు బాబయ్యా నీ దగ్గర జాతకం చూపించుకోవటానికి వచ్చేవారు. వాళ్ళ తో కూడా ఇలాగె చెపితె పక్క రోజునుండి నీ దగ్గర కి రావటం మానుకొంటారు. జాగ్రత్త సుమి!
నాకు మనుషులు ముఖ్యం. కులాలతో పని లేదు. కులాలు నిస్సహాయ మనుషులకు ఊరట ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉండటంతో విధి లేక
ReplyDeleteభరిస్తున్నాను. ఈ దుస్థితికి కారణం వేదాలు,వెళంకాయలు. ఇదింకా కొనసాగడానికి కారణం మనలను పాలించిన స్వదేశీ పాలకులు.
రిజర్వేషనుతో అభివృద్ది చెందిన తెగలు,కులాలు,కుటుంభాలు స్వచ్చందంగా ముందుకొచ్చి మాకిక రిజర్వేషన్లతో పని లేదని చెప్పే రోజులు రావాలి.
అందుకు కుల సంఘాలు వారి అభివృద్దికి తోడ్పడాలి.
నీకా నాకా అన్నప్పుడే ఈ రిజర్వేషన్లు -కులాల కురుక్షేత్రాలు. అందరికి అన్నీ అందుభాటులో ఉండటానికే పది కోట్ల మంది నిరుధ్యోగులతో నదుల అనుసందానం + సమిష్థి వ్యవసాయం. ( నా పిచ్చి కాకపోతే అంటారేమో?)
ముందుగా నువ్వు నోటికొచ్చినట్లు వాగడం ఆపు కోవాలి. తెలుగు బ్రహ్మణలను నువ్వు తమిళ బ్రహ్మణలా అనుకోవద్దు. నీ ఇష్టం వచ్చినట్లు వాగితే గమ్ముగా ఉంటారని. నీకు చరిత్ర సరిగా తెలియదు. ఆ రోజులలో మీ ద్రవిడ ముఠా తెలుగు లోని మిగతా కులాలౌ రెడ్డి, కమ్మా మొద|| వారిని యాంటి బ్రహ్మణ ఉద్యమం చేయ్య మంటె ఆ కులాలు వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. వీరి అన్నాదురై మాటలను బుట్టదఖలు చేశారు. పెద్దగా పట్టించుకోలేదు. మహా ఐతే ఒకరో ఇద్దరో పాల్గొన్నారు. తరువాతి కాలం లో ఆ పాల్గొన్న వారి వారసులే (త్రిపురనేని గోపిచంద్ )హిందూ మతం ఆధ్యాత్మిక చింతన మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. మిగతా అవశెషాలు హెతువాద సభలకు జనం రావటం లేదు అని గోళ్ళు గిల్లు కుంట్టూ బ్లాగులు పెట్టుకొని అమానవ వాదం, నా లోకం అని రాసుకొంట్టున్నారు. వీరిని ఒక ప్రశ్న అడిగితే జవాబిచ్చే పరిస్థితి లో లేరు. కారణం వారి పిల్లలు అమేరికాలో మంచి పొసిషన్ లో స్థిరపడ్డారు. ఇక ఈ ఉద్యమాల తో అవసరం లేదు.
ReplyDelete*రిజర్వేషనుతో అభివృద్ది చెందిన తెగలు,కులాలు,కుటుంభాలు స్వచ్చందంగా ముందుకొచ్చి మాకిక రిజర్వేషన్లతో పని లేదని చెప్పే రోజులు రావాలి.*
నువ్వు రాయి రోజుకొక ఉత్తరం మీ సి.యం. కి. మాకు రిజర్వేషన్ల వద్దు అని. దాని మీద ఉద్యమించు.
ఈ ద్రవిడ పార్టిలు స్థిరపడటానికి మొదలీయార్ల పాలనే కారణం. భక్తవత్సలం గారి పాలన దెబ్బకి ఇప్పటి వరకు తమీళనాడులో కాంగ్రెస్ గెలవలేదు. ఆయన కూతురు జయంతి నటరాజన్ ఎదో టి.వి. లముందు కూచొని వాగుతూ ఉంట్టుంది. రాజీవ్
ReplyDelete