తమిళ నాడులో గత కరుణానిధి ప్రభుత్వం ఒక పవర్ ప్రాజెక్టు స్థాపించే విషయంలో ఒక విదేశి కంపెనితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇతరత్రా కారణాలతో ఒప్పందాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ విషయమై సతరు కంపెని కొర్టుకెక్కగా స్వయాన చిదంబరం ఏకంగా సింగపూరు వెళ్ళిమరి ఆ కంపెని తరపున వాదించగా త.నాడు ప్రభుత్వం వందల కోట్లు పరిహారం చెల్లించేలా తీర్పు వెలుబడింది.
ఈ పరిహారం పై వడ్డీ కలిసి తడిసి మోపెడైంది
0 comments:
Post a Comment