క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 4 May 2012

చిదంబరం గుట్టు రట్టు: ఇది జగన్ సంభంధ విషయం కాదు

తమిళ నాడులో గత కరుణానిధి ప్రభుత్వం ఒక పవర్ ప్రాజెక్టు స్థాపించే విషయంలో ఒక విదేశి కంపెనితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇతరత్రా కారణాలతో ఒప్పందాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ విషయమై సతరు కంపెని కొర్టుకెక్కగా స్వయాన చిదంబరం ఏకంగా సింగపూరు వెళ్ళిమరి ఆ కంపెని తరపున వాదించగా త.నాడు ప్రభుత్వం వందల కోట్లు పరిహారం చెల్లించేలా తీర్పు వెలుబడింది.

ఈ పరిహారం పై వడ్డీ కలిసి తడిసి మోపెడైంది

0 comments:

Post a Comment